Thursday, October 17, 2024

ఎవడ్రా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించేది, ఎవడొస్తాడో చూస్తా- సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్-hyderabad cm revanth reddy fires on brs warning to kcr ktr dare to touch rajiv gandhi statue ,తెలంగాణ న్యూస్

గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వారు

“రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి ఉండకపోతే…కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ,వడ అమ్ముకునే వారు..లేకపోతే సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వారు.రాజీవ్ గాంధీ కంప్యూటర్ ను పరిచయం చేయడం వల్లే కేటీఆర్ ఈ స్థాయికి చేరారు. వాళ్లకు అధికారం పోయినా మదం దిగలేదు. రాజీవ్ గాంధీ మరణించినా సోనియమ్మ ఏ పదవీ తీసుకోలేదు. 2004 నుంచి 2014 వరకు సోనియా, రాహుల్ ఏ పదవీ తీసుకోలేదు. ప్రాణ త్యాగం అంటే ఇందిరా, రాజీవ్ లది. పదవీ త్యాగం అంటే సోనియా, రాహుల్ గాంధీలది. తెలంగాణ బిడ్డ పీవీని దేశ ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది” – సీఎం రేవంత్ రెడ్డి

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana