Unsplash
Hindustan Times
Telugu
ఇలా చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. కొందరు మాంసాహారాన్ని నేరుగా మంటలపై వండుతారు.
Unsplash
నేరుగా మంటపైనే ఆహారాన్ని వండటం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Unsplash
చాలా మంది రోటీలు మొదలైన వాటిని అధిక మంటపై వండుతారు. ఇలా చేయడం వల్ల ఆహారంపై ప్రభావం పడుతుందట.
Unsplash
నిప్పు మీద నేరుగా వండిన ఆహారాన్ని వీలైనంత తక్కువగా తినాలని వైద్యులు చెబుతున్నారు.
Unsplash
నేరుగా మంట మీద ఆహారాన్ని వండకుండా పాన్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆహారం తక్కువ వేడిలో ఉడుకుతుంది.
Unsplash
మీరు కూడా ఈ విధంగా తింటుంటే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చండి అంటున్నారు నిపుణులు.
Unsplash
ఈ ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి, క్యాన్సర్ను నిరోధించడంలో సహాయపడతాయి.
Unsplash
కొబ్బరి తినడం వల్ల ఈ ఐదు ఆరోగ్య ప్రయోజనాలు
Photo: Pexels