శివంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డికి వచ్చిన సమాచారం మేరకు నేరస్థులను తమ ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా నిందితుడు శివ్వంపేట, నార్సింగి, మనోహరాబాద్, కుల్చారం, కూకట్పల్లి KPHB, సనత్నగర్ ఏరియాల పరిధిలో మొత్తం 18 చోరీలు చేసినట్టు అంగీకరించారు.