Thursday, October 17, 2024

Sitaram Yechury: సీతారాం ఏచూరిని ‘‘నువ్వు చాలా డేంజరస్ పర్సన్’’ అన్న జ్యోతి బసు.. ఎందుకలా అంతమాట అన్నారు?

చైనా, సోవియట్ యూనియన్ పర్యటనలో..

వామపక్ష నేతలు 80వ దశకం చివరలో, 90 ల ప్రారంభంలో సోవియట్ యూనియన్ లో, చైనాలో పర్యటించారు. చైనా అభివృద్ధి నమూనాలను అర్థం చేసుకోవడంతో పాటు “సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి దారితీసిన పరిణామాలను అర్థం చేసుకోవడానికి వారు ఆ పర్యటన చేపట్టారు. ఆ పర్యటనలో నాటి సీపీఎం ప్రధాన కార్యదర్శి ఇఎంఎస్ నంబూద్రిపాద్, సీతారాం ఏచూరి, ఎం బసవపున్నయ్య, హరి కిషన్ సింగ్ సుర్జీత్, జ్యోతిబసు తదితరులు ఉన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana