Wednesday, October 23, 2024

IAS Vs IPS: వరద సహాయక చర్యల్లో పోలీస్ వర్సెస్ ఐఏఎస్‌, కావాలనే చేశారని ఐఏఎస్‌ ఫిర్యాదు, కుట్ర లేదంటున్న పోలీసులు

వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించే వాహనాలు, అంబులెన్స్‌లు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ వాహనాలను మాత్రమే ఫ్లైఓవర్ మీదకు అనుమతిస్తున్నారు.వరద ముంపు నుంచి బయటకు వస్తున్న ప్రజలు కాలినడకన నగరంలోకి వస్తుండటంతో వారికి ప్రమాదం జరగకుండా వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధించారు. బుధవారం ఉదయం 7గంటల సమయంలో ఐఏఎస్‌ అధికారి ప్రసన్న వెంకటేష్ తన వాహనంలో రావడంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana