Monday, October 21, 2024

Today Gold Rate September 12th : మళ్లీ పెరిగిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ధరలు ఇవే

దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,310గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,410గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,160 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,260గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana