Monday, October 28, 2024

Clash Between Ycp And Tdp Workers | వైసీపీ మాజీ ఎమ్మెల్యే కారుపై దాడి

పల్నాడు జిల్లా అమరావతి మండలంలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు, ఆయన అనుచరులను రావడానికి వీళ్లేదని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. శంకర్ రావు, ఆయన అనుచరుల కార్లపై కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కొందరు టీడీపీ కార్యకర్తలు కార్లపైకి దూసుకెళ్లి దాడి చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana