Monday, October 28, 2024

Crime news: వడాపావ్ కోసం ఆగితే.. రూ. 5 లక్షల విలువైన నగలు పోయాయి.. ముంబై లో వృద్ధ దంపతుల విషాదం

Mumbai Crime news: హడప్సర్ లో ఓ వృద్ధ దంపతుల నుంచి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు రూ.4.95 లక్షల విలువైన 190 గ్రాముల ఆభరణాలను అపహరించారు. బాధితులు బ్యాంక్ లో తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను రుణం చెల్లించి, తిరిగి తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana