Friday, October 18, 2024

Caste Discrimination : 'మీరు బోనం పెట్టొద్దు'…! దళితులను గుడిలోకి రాకుండా అడ్డగింత, సిద్ధిపేట జిల్లాలో ఘటన

సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించేందుకు దళితులు ఆలయానికి వెళ్లగా… ఇతర కులస్తులు నిరాకరించి అడ్డుకున్నారు. ఈ ఘటన  మర్కుక్‌ మండలంలోని శివారు వెంకటాపూర్‌లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పలు బహుజన సంఘాల నాయకులు.. దళిత కుటుంబాలకు మద్దతు తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana