Tuesday, October 22, 2024

Union Minister Bandi Sanjay : అమెరికాలోనే అప్పగింతలు…! కేటీఆర్ టూర్ పై బండి సంజయ్ సీరియస్ కామెంట్స్

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. ఇండియాలో మాట ముచ్చటైందని… అమెరికాలో అప్పగింతలు కాబోతున్నాయని అన్నారు. కేటీఆర్ అందుకోసమే అమెరికా వెళ్లారని.. ఈ రెండు పార్టీలో ఒక్కటేనని విమర్శించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని ఫైర్ అయ్యారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana