Friday, October 25, 2024

YSRCP: ఏలూరులో వైసీపీ ఖాళీ.. మొన్న ఆళ్ల నాని.. ఇప్పుడు మేయ‌ర్

YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో.. ఆ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా.. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana