Sunday, October 20, 2024

Terror attacks : పోలీస్​ స్టేషన్లు, రైల్వే లైన్లు, ప్యాసింజర్​ బస్సులపై ఉగ్ర దాడులు.. 72మంది మృతి!

ఉగ్ర దాడులతో పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ అల్లాడిపోయింది. వేర్పాటువాద మిలిటెంట్లు పేట్రేగిపోవడంతో ఆ ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పోలీసులు, ఫెడరల్ పారామిలటరీ స్టేషన్లు, రైల్వే లైన్లు, ప్యాసింజర్ బస్సులపై ఉగ్రవాదులు దాడి చేసి. ఈ దాడుల్లో 72మంది మరణించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) సాయుధ మిలిటెంట్ గ్రూప్ ఈ దాడులకు బాధ్యత వహించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana