Friday, October 18, 2024

Karimnagar News : భారమైన పేగు బంధం, కొడుకులు చూడడంలేదని ఠాణా మెట్లెక్కిన తల్లులు

Karimnagar News : తిట్టినా, కొట్టినా భరించారు, కనికరిస్తారని ఎదురుచూశారు. కానీ కన్న కొడుకుల్లో మార్పు రాలేదు. గుప్పెడు మెతుకులు పెట్టే నాథుడి లేక రోడ్డున పడ్డారు. చివరకు చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు తల్లులు తమను ఆదుకోవాలని ఠాణా మెట్లెక్కారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana