Saturday, October 19, 2024

EDP : బీసీ, ఈబీసీ, కాపు యువతకు గుడ్ న్యూస్- పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

ఏపీలో నైపుణ్య గణన సర్వే

ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణన సర్వేకు సిద్ధమైంది. ఈ మేరకు ఐటీ మంత్రి నారా లోకేశ్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. స్కిల్ సెన్సస్ పై ఇటీవల సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేశ్… ఈ సర్వేలో యువత ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, నైపుణ్యాలు తెలుసుకుని ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తామన్నారు. ఈ ప్రొఫెల్స్‌ ఆయా కంపెనీలు నేరుగా యాక్సెస్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్హతలు, నైపుణ్య వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana