Monday, October 28, 2024

Hyderabad: అవి కూడా కూల్చేస్తారా.. హైడ్రాపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Hyderabad: హైడ్రా కూల్చివేతలపై పొలిటికల్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. గతంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పరోక్ష వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డైరెక్ట్ గానే ఎటాక్ చేశారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించారు. ఓవైసీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana