Saturday, October 19, 2024

Tirumala : అక్టోబరు 3 నుంచి తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు – టీటీడీ ప్రకటన

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు రకాల ప్రత్యేక ద్రర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఓ ప్రకటనలో కోరింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana