Thursday, October 17, 2024

India vs England Test Series: ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

తాజాగా 2025లో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్ మూడో వారం నుంచి ఆగస్ట్ తొలి వారం వరకు ఈ ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా హెడింగ్లీ, బర్మింగ్‌హామ్, లండన్, మాంచెస్టర్ లలో మ్యాచ్ లు జరుగుతాయని తెలిపింది. జూన్ 20న మొదలయ్యే ఈ సిరీస్ ఆగస్ట్ 4న ముగుస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana