Sunday, October 20, 2024

రైతు రుణమాఫీలో ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు బీఆర్ఎస్ ఆందోళనలు-brs concerns to settle dispute with government on farmer loan waiver ,తెలంగాణ న్యూస్

కానీ, ఇటీవల వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు 80వేల ఫిర్యాదులు అందాయని, వాటిలో 8వేల దాకా పరిష్కరించామని ప్రకటించిన విషయం తెలిసిందే. రోజు రోజుకూ రైతుల నుంచి అందుతున్న ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఖాతాల సవరణ, రైతులకు వివరాలు అందివ్వడంలోనే బ్యాంకు సమయం ముగిసిపోతోందని, సాధారణ వినియోగదారుల బ్యాంకు సేవలకూ ఆటంకం కలుగుతోందని ఓ బ్యాంకు మేనేజర్ అభిప్రాయపడ్డారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana