Thursday, October 24, 2024

Atchutapuram Accident : అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు, 16 మంది మృత్యువాత- మృతులు వివరాలిలా

ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో 10 మందిని గుర్తించారు. వారి వివరాలు…వి. సన్యాసినాయుడు(ప్లాంట్ ఏజీఎం), రామిరెడ్డి(ల్యాబ్ హెడ్),హారిక (కెమిస్ట్), పార్థసారథి(ప్రొడక్షన్ ఆపరేటర్), వై. చిన్నారావు(ప్లాంట్ హెల్పర్), మోహన్(ఆపరేటర్), గణేష్(ఆపరేటర్), పి.రాజశేఖర్, హెచ్. ప్రశాంత్, ఎం. నారాయణరావు. మరో ఆరుగురిని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనపై కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కంపెనీ నిర్వాహకులు నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana