రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ప్రగతిపై రోజువారీ సమీక్ష చేయాలని… భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా అలైన్మెంట్లో మార్పులు చేయాలని దిశానిర్దేశం చేశారు. భూసేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.