Sunday, October 27, 2024

Byju Raveendran: ‘‘జూలై నెల జీతాలు చెల్లించలేకపోయాం. ఎందుకంటే..’’ – ఉద్యోగులకు బైజూస్ రవీంద్రన్ లేఖ

జూలై నెల వేతనాలకు చెల్లించలేకపోయామని, అందుకు కారణాలు ఇవేనని వివరిస్తూ, ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ సంస్థ ఉద్యోగులకు ఈ మెయిల్ చేశారు. చట్టపరమైన అడ్డంకుల వల్ల కంపెనీ పునరుద్ధరణ మరింత ఆలస్యమవుతోందని బైజూ రవీంద్రన్ ఉద్యోగులకు పంపిన ఆ  ఈ మెయిల్ లో పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana