నీట్ యూజీ 2024 వివాదం నేపథ్యంలో కేంద్రం, ఎన్టీఏకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ‘పరీక్ష పట్ల ఉండే పవిత్ర భావం దెబ్బతింది’ అని వ్యాఖ్యానించింది.
నీట్ యూజీ 2024 వివాదం నేపథ్యంలో కేంద్రం, ఎన్టీఏకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ‘పరీక్ష పట్ల ఉండే పవిత్ర భావం దెబ్బతింది’ అని వ్యాఖ్యానించింది.