Tuesday, October 22, 2024

Union Minister Rammohan Naidu : యువ నేతగా, బలమైన గొంతుకగా..! హ్యాట్రిక్ ఎంపీ ‘రామ్మోహన్’ ప్రస్థానం ఇదే..!

2014 పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు…వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై 127,572 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినప్పటికీ.. ఇదే స్థానం నుంచి రామ్మోహన్ నాయుడు మరోసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ పై 6,653 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పేరాడ తిలక్ పై ఏకంగా 3,27,901 ఓట్ల తేడాతో భారీ విక్టరీని కొట్టారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana