Thursday, October 17, 2024

Rashmika Mandana Drive On Atal Setu | '2-గంటల ప్రయాణం 20 నిమిషాల్లో..': రష్మిక

ఇండియా మారిపోయిందని ఇప్పుడు అసాధ్యమైనది ఏదీ లేదని నటి రష్మిక మందన్న గర్వంగా చెప్పింది. ముంబైలో అటల్ సేతును చూసి థ్రిల్ అయిన రష్మిక.. 2 గంటల జర్నీని పూర్తి చేసేందుకు కేవలం 20 నిమిషాల సమయం పట్టిందన్నారు. బెంగుళూరు-ముంబై ప్రయాణం కూడా సులువేనని, గత 10 ఏళ్లలో భారతదేశ అభివృద్ధి అద్భుతమని ఆమె అన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana