Tuesday, February 11, 2025

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi

posted on Apr 19, 2024 8:55AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయ పడుతోంది. గురువారం శ్రీవారిని 55 వేల 537 మంది దర్శించుకున్నారు.

వారిలో 20 వేల 486 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల రెండు లక్షల రూపాయలు వచ్చింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana