Friday, October 18, 2024

ఇక ‘సీబీఐ’ వంతు…! కవిత కస్టడీకి కోర్టు అనుమతి, వెలుగులోకి కొత్త విషయాలు-delhi court remands brs leader k kavitha to cbi custody till april 15 ,తెలంగాణ న్యూస్

సౌత్ గ్రూపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట, శరత్ రెడ్డి (అరబిందో గ్రూప్ ప్రమోటర్), కవిత, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సమీర్ మహేంద్రుడు ఉన్నారని సీబీఐ తెలిపింది. కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన నాయర్‌తో పాటు మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులతో జరిగిన సమావేశాల్లో బోయిన్‌పల్లి, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు గోరంట్ల ప్రాతినిధ్యం వహించారని సీబీఐ…. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కవితకు సంబంధాలు ఉన్నాయని… ఆ హామీతోనే శరత్ చంద్రారెడ్డి లిక్కర్ బిజినెస్ లోకి వచ్చారని సీబీఐ వివరించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana