Friday, October 18, 2024

Jagan Memantha Sidham Yatra | ఏడో రోజు కొనసాగుతున్న జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

2019 ఎన్నికల కన్నా మరింత మెజారిటీ రావాలని సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి తెలిపేందుకు మేమంతా సిద్ధంతో బస్సు యాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఏడవ రోజు ఈ బస్సు యాత్ర జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ అభిమానులు చిత్తూరు జిల్లాలో ప్రత్యేకంగా జగన్ కు స్వాగతం పలికారు. భారీ క్రేన్లు ఏర్పాటు చేసి వైసీపీ రంగులతో పూల మాలలు అమర్చారు. వాటిని స్వాగత తోరణాలుగా క్రేన్లకు పెట్టారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana