బీజేపీ గెలుపుపై ధీమా
భారతీయ స్టాక్ మార్కెట్ ఇప్పటికే సమీప లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించబోతోందని భావిస్తోంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడడం వల్ల ప్రధానంగా మౌలిక సదుపాయాలు, రక్షణ, విద్యుత్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఇటీవలి అమ్మకాల తర్వాత మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మౌలిక సదుపాయాలు, రక్షణ, చమురు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, పిఎస్ యూ లు, ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ వైపు దృష్టి పెడుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు దీర్ఘకాలికంగా కొనుగోలు చేయాల్సిన స్టాక్స్ పై మార్కెట్ నిపుణులు 11 స్టాక్స్ ను సిఫారసు చేస్తున్నారు. అవి