Wednesday, October 16, 2024

Arvind Kejriwal: కోర్టుకు హాజరైన కేజ్రీవాల్; బెయిల్ మంజూరు చేసిన కోర్టు; సమన్లపై స్టే ఇవ్వడానికి నిరాకరణ

బెయిల్ మంజూరు

రౌస్ అవెన్యూ కోర్టులో వాదనల అనంతరం కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ, రూ.50,000 మొత్తానికి బాండ్ ను, మరో స్యూరిటీ బాండ్ ను సమర్పించాలని కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ను ఆదేశించింది. రెండు బాండ్లను సమర్పించిన తరువాత కేజ్రీవాల్ వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత సీఆర్పీసీ 207, సీఆర్పీసీ 91 సెక్షన్ల కింద కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నామని, దీనికి సమాధానం, వాదనలు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారని న్యాయవాది రమేశ్ గుప్తా తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana