Friday, February 7, 2025

ఎన్నికల ​ తరువాత ‘జంగా’ సైలెంట్​-janga raghava reddy is keeping a distance from warangal politics after the election results ,తెలంగాణ న్యూస్

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ జెండా ఎగురవేసింది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కాంగ్రెస్​ పార్టీనే విజయం అందుకుంది. బీఆర్​ఎస్​ నేత, సిట్టింగ్​ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్​ కు 57,318 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నాయిని రాజేందర్​ రెడ్డి 72,649 ఓట్లు సాధించి హస్తం హవా చాటారు. దీంతో 15,331 ఓట్ల తేడాతో కాంగ్రెస్​ అభ్యర్థి నాయిని రాజేందర్​ రెడ్డి విజయం సాధించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana