Thursday, October 24, 2024

వరుసగా రెండు డబుల్ సెంచరీలు.. అయినా యశస్వి జైస్వాల్‍కు దక్కని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

Yashasvi Jaiswal: భారత యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్‍తో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‍ల్లో డబుల్ సెంచరీలు చేశాడు. రికార్డులు సృష్టించాడు. అయితే, ద్విశతకాలు చేసినా ఈ రెండు టెస్టుల్లో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కలేదు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana