Friday, October 18, 2024

Today Gold Rate September 17th : మళ్లీ పెరిగిన బంగారం ధర, వెండి ధర కూడా పైకి.. హైదరాబాద్, విజయవాడలో ఇలా

దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,960గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,160గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,810 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 75,060గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana