Wednesday, October 16, 2024

Rampachodavaram : ఇదేం పైశాచికత్వం.. విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్!

Rampachodavaram : క్రమశిక్షణ పేరుతో ఓ ప్రిన్సిపల్ పైశాచికత్వం ప్రదర్శించారు. విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించారు. దీంతో నడవలేని స్థితిలో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana