Wednesday, October 16, 2024

బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాట.. ఈసారి రికార్డు స్థాయి ధర.. ఎవరు దక్కించుకున్నారో తెలుసా?-balapur ganesh laddu fetched a record price this time ,తెలంగాణ న్యూస్

బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాటలో ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.30 లక్షలకు.. కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాది లడ్డూ రూ.27 లక్షల ధర పలికింది. స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. 1994 నుంచి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట కొనసాగుతోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana