Wednesday, October 16, 2024

Vande Bharat : తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని-విశాఖ, సికింద్రాబాద్ నుంచి అందుబాటులోకి

మేకిన్ ఇండియాకు వందే భారత్ ఒక ఉదాహరణ- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ రైలును ప్రధాని మోదీ వర్చుల్ ప్రారంభించగా… విశాఖలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, డీఆర్ఎం ఈ రైలులో ప్రయాణించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana