Wednesday, October 16, 2024

OTT Telugu web series: ఓటీటీలో షణ్ముఖ్ జస్వంత్ నయా వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

దూసుకెళుతున్న కమిటీ కుర్రోళ్ళు

ఈటీవీ విన్‍లో ప్రస్తుతం కమిటీ కుర్రోళ్ళు చిత్రం దుమ్మురేపుతుంది. ఈ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సెప్టెంబర్ 12వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. యధు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, సాయి కుమార్ ముఖ్యమైన పాత్రలు చేశారు. కమిటీ కుర్రోళ్ళు సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు. నిర్మాతగా తొలి చిత్రంతోనే సక్సెస్ అయ్యారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana