Tuesday, October 22, 2024

Guntur Crime: మంగళగిరిలో మాయగాళ్లు.. 24గంటల్లో ముగ్గురు బాలికలపై లైంగిక దాడులు, నిందితులపై పోక్సో కేసుల నమోదు

Guntur Crime: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం, రూరల్ పరిధిలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు బాలికలపై లైంగిక దాడులు వెలుగు చూశాయి. 24 గంటల వ్యవధిలో మంగళగిరి రత్నాల చెరువు, బాలాజీ నగర్‌, పెదకాకానిలో ముగ్గురు బాలికలపై అత్యాచార యత్నాలు జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.‌ శనివారం రాత్రి నిందితులను పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.‌

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana