Friday, October 18, 2024

500 Bonus For Paddy : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఈ ఖరీఫ్ నుంచే రూ.500 బోనస్

500 Bonus For Paddy : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఖరీఫ్ నుంచే సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచే రూ.500 బోనస్ ఇస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana