Home తెలంగాణ Vande Bharat Express : రామగుండంకు వందే భారత్ – 3 గంటల్లోనే హైదరాబాద్ కు...

Vande Bharat Express : రామగుండంకు వందే భారత్ – 3 గంటల్లోనే హైదరాబాద్ కు చేరుకోవచ్చు…!

0

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఈనెల 16 నుంచి నాగ్ పూర్ – సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలు రామగుండంలో ఆగనుంది.  ఈ కొత్త సేవలతో ఇకపై రామగుండం నుంచి సికింద్రాబాద్ కు కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చు.

Exit mobile version