Home అంతర్జాతీయం PM Modi: ‘‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ రిజర్వేషన్లను వ్యతిరేకించారు’’: ప్రధాని మోదీ

PM Modi: ‘‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ రిజర్వేషన్లను వ్యతిరేకించారు’’: ప్రధాని మోదీ

0

బీజేపీ హ్యాట్రిక్ పక్కా..

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ కుటుంబం ఎప్పుడూ ఓబీసీలు, దళితులు, గిరిజనులను అవమానిస్తూనే ఉందని మోదీ విమర్శించారు. ‘‘నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు రిజర్వేషన్లను వ్యతిరేకించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారని, అందుకు సంబంధించిన ఆధారాలు అందుబాటులో ఉన్నాయి’’ అని మోదీ అన్నారు. రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలు లభిస్తే ప్రభుత్వ సేవల నాణ్యత క్షీణిస్తుందని కూడా నెహ్రూ చెప్పారని మోదీ ఆరోపించారు.

Exit mobile version