Home తెలంగాణ మెదక్ జిల్లాలో విషాదం.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్-farmer commits...

మెదక్ జిల్లాలో విషాదం.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్-farmer commits suicide after drinking pesticide in medak district ,తెలంగాణ న్యూస్

0

సెల్ఫీ వీడియోతో..

కొంతకాలంగా స్వామికి, చెల్లెలు పుష్పతో భూ వివాదం నడుస్తుంది. స్వామిని కొందరు నేతల అండతో అతని తల్లి, చెల్లెలు తరచూ వేధించారు. ఈ వివాదంలో కొందరు వ్యక్తులు స్వామిని బెదిరించారు. దీంతో మనస్థాపం చెందిన స్వామి.. నాలుగు రోజుల క్రితం తన పౌల్ట్రీ ఫామ్ లో గడ్డి మందు తాగాడు. దీనికి తన చెల్లి సహా పలువురు కుటుంబీకులు, మరో ఇద్దరు నేతలు కారణమని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దాన్ని తన కుమార్తెకు పంపించాడు. అపస్మారక స్థితికి చేరుకున్న స్వామిని కుటుంబసభ్యులు రామాయంపేటకు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్వామి శుక్రవారం మృతి చెందాడు.

Exit mobile version