Wednesday, October 16, 2024

Telangana Flood Damage : తెలంగాణలో వరద నష్టం రూ.10,320 కోట్లు – కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. శుక్రవారం కేంద్ర బృందంతో జరిగిన సమావేశంలో సీఎం కీలక అంశాలను వివరించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana