Thursday, October 17, 2024

Pitru paksham: పితృ పక్షం రోజుల్లో ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు?

పితృ పక్షంలో ఏం చేయాలి?

పితృ పక్షం సమయంలో బ్రాహ్మణుడికి అన్నం, వస్త్రాలు తదితరాలను దానం చేయడం, శ్రాద్ధం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. శ్రాద్ధ పక్షం సమయంలో ఆవులు, కాకులు, కుక్కలు, చీమలకు ఆహారం ఇవ్వడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో బ్రహ్మచర్యం పాటించాలని చెబుతారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana