Thursday, October 17, 2024

Karimnagar Smart City Project : స్మార్ట్ సిటీ నిధులు గోల్ మాల్..! కమిషనర్ తో సహా ముగ్గురిపై కేసు నమోదు

కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం రాజకీయంగా దుమారం రేపుతుంది. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ హై కోర్టును ఆశ్రయించడంతో మున్సిపల్ అధికారులపై కేసు నమోదు అయింది. హైకోర్టు ఆదేశంతో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్ఈ, స్మార్ట్ సిటీ కన్సల్టెన్సీ ఎండీపై FIR చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana