Home ఆంధ్రప్రదేశ్ Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి,...

Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి, 30 మందికి గాయాలు

0

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మొగిలి ఘాట్ దగ్గర రెండు లారీలను బస్సు ఢీకొన్న  ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు

Exit mobile version