Home ఆంధ్రప్రదేశ్ YSRCP : వైసీపీకి మరో షాక్‌.. గుడ్‌బై చెప్పనున్న బాలినేని శ్రీనివాస్‌.. జనసేనలో చేరే ఛాన్స్!

YSRCP : వైసీపీకి మరో షాక్‌.. గుడ్‌బై చెప్పనున్న బాలినేని శ్రీనివాస్‌.. జనసేనలో చేరే ఛాన్స్!

0

కారణం ఇదే..

2019లో జగన్ అధికారంలోకి వచ్చాక.. తొలి మంత్రివర్గంలో బాలినేనికి చోటు దక్కింది. విద్యుత్, అటవీ శాఖ మంత్రిగా ఆయన రెండున్నరేళ్లు పని చేశారు. ఆ తర్వాత మంత్రి వర్గంలో మార్పులు జరిగాయి. అప్పుడు బాలినేనికి అవకాశం దక్కలేదు. అటు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వాళ్లను జగన్ మంత్రి వర్గంలో కొనసాగించారు. దీంతో బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి మళ్లీ అవకాశం ఇచ్చి.. తనకు ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

Exit mobile version