ఆంధ్రప్రదేశ్ Vizianagaram : విజయనగరం జిల్లాలో మంత్రి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం.. ఐదుగురికి గాయాలు By JANAVAHINI TV - September 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Vizianagaram : విజయనగరం జిల్లాలో ప్రమాదం జరిగింది. మంత్రి ఎస్కార్ట్ వాహనానికి జరిగిన ప్రమాదంలో.. ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మంత్రి సంధ్యారాణికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.