ముందుకు వెళ్తారు
అలాగే, డైరెక్టర్ యదు వంశీ మాట్లాడుతూ.. “కమిటీ కుర్రోళ్లు సినిమాను ప్రేక్షకులు వోన్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. మీ అందరికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాలో నటించిన అందరూ గొప్ప నటులుగా కెరీర్లో ముందుకు వెళ్తారు. ఈ అవకాశం ఇచ్చిన నిహారిక గారికి, రమేష్ గారికి ధన్యవాదాలు” అని తెలిపారు.