Tuesday, October 22, 2024

పిల్లల చదువుకు మదర్సాలు సరైన ప్రదేశం కాదు : సుప్రీంకోర్టుకు చెప్పిన ఎన్‌సీపీసీఆర్

Supreme Court : ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గతంలో సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో ఎన్‌సీపీసీఆర్ అఫిడవిట్ దాఖలు చేసింది. పిల్లలు చదువుకునేందుకు మదర్సా సరైన ప్రదేశం కాదని పేర్కొంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana