Home తెలంగాణ Warangal : యథేచ్చగా రేషన్ బియ్యం దందా…! కొరఢా ఝుళిపించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

Warangal : యథేచ్చగా రేషన్ బియ్యం దందా…! కొరఢా ఝుళిపించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

0

పీడీఎస్ రైస్ దందాపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు  చేపట్టారు. పలుచోట్ల నిర్వహించిన సోదాల్లో రూ.13.41 లక్షల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే దందా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  పోలీసులు హెచ్చరించారు.

Exit mobile version